లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 407 పాయింట్లు లాభపడి 18,312 వద్ద ముగియగా, నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 5,408 వద్ద ముగిసింది.