కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ అయింది. సమావేశంలో ప్రధానంగా లోక్‌సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారంపై చర్చించనున్నట్లు సమాచారం.