స్పీకర్ అధ్యక్షతన మరోసారి అఖిలపక్షం భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ వాయిదా అనంతరం స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశమైంది. సస్పెన్షన్ల తీర్మాణంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. భేటీలో సుష్మాస్వరాజ్, అద్వానీ, నామానాగేశ్వర్రావు, గురుదాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.