లోక్సభ మరోసారి వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనలు లోక్సభలో కొనసాగుతున్నాయి. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనలు లోక్సభలో కొనసాగుతున్నాయి. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.