లోక్సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీల ఆందోళన నేపథ్యంలో లోక్సభ రేపటికి వాయిదా పడింది. లోక్సభ నుంచి 12 మంది సీమాంధ్ర ఎంపీలను స్పీకర్ సభ నుంచి బయటకు పంపించిన విషయం విదితమే.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీల ఆందోళన నేపథ్యంలో లోక్సభ రేపటికి వాయిదా పడింది. లోక్సభ నుంచి 12 మంది సీమాంధ్ర ఎంపీలను స్పీకర్ సభ నుంచి బయటకు పంపించిన విషయం విదితమే.