లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. లోక్‌సభ నుంచి  12 మంది సీమాంధ్ర ఎంపీలను స్పీకర్‌ సభ నుంచి బయటకు పంపించిన విషయం  విదితమే.