రాజ్యసభ అరగంట వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. దాంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు.