లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి,(జనంసాక్షి): స్టాక్మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 206 పాయింట్లు లాభపడి 18,519 వద్ద ముగియగా, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 5471 వద్ద ముగిసింది.
ముంబయి,(జనంసాక్షి): స్టాక్మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 206 పాయింట్లు లాభపడి 18,519 వద్ద ముగియగా, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 5471 వద్ద ముగిసింది.