తెలంగాణపై వెనక్కి తగ్గేదే లేదు : చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై స్పష్టమైన వైఖరితో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీల తీరును అఖిలపక్షంం తప్పుబట్టింది.