సోనియాతో కేంద్ర మంత్రి చిరంజీవి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళలపై వివరణ ఇచ్చినట్లు సమాచారం.