జాతీయ మీడియా కేంద్రం ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): జాతీయ మీడియా కేంద్రాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమరశలు చేస్తే ఆహ్వానిస్తామన్నారు.