ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముందస్తు ఎన్నికలు వచ్చే అంకాశం లేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఢిల్లీలో మీయా కేంద్రం ప్రారంభం సందరర్భంగా సోనియా మాట్లాడుతూ యూపీఏ-2 పూర్తికాలం కొనసాగుతుందన్నారు. ముంబయిలో ఫోటో జర్నలిస్టుపై అత్యాచారం అత్యంత హేయమైన చర్చగా అభివర్ణించారు.