రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తాం : ఏఐసీసీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ సమావేశాల అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తామని ఏఐసీసీ వర్గాలు తెలియజేశాయి. సమావేశాల అనంతరం మంత్రి వర్గ నోట్ను రూపొందిస్తామని తమ ప్రకటనలో పేర్కొన్నారు. విభజన ఏడుగురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సహకరిస్తారని తెలిపారు.