ప్రజలతో కాంగ్రెస్ నాటకాలాడుతుంది : సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ సమావేశాలు సజావుగా నడవకపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని లోక్సభ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కాంగ్రెస్ నాటకాలాడుతుందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.