స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. 170 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 40 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.