పార్లమెంట్‌ ఉభయసభలు ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయసభలు ఇవాళ ఉదయం గంటలకు ప్రారంభం అయ్యాయి. కొత్త ఎంపీలు లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేశారు. ఆహార భద్రతా బిల్లును లోక్‌సభ ఇవాళ ఆమోదించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ఎంపీలకు ఆ పార్టీ అధిష్ఠానం విప్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.