కొనసాగుతున్న రూపాయి పతనం

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ మరింత పతనమైంది. అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 65.22 గా ఉంది. రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.