భారీగా నష్ట పోయిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా, నిఫ్టీ 140 పాయిట్లకు పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.