కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ మరింతగా దిగజారింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.06 కి పడిపోయింది. సెన్సెక్స్‌ 18 వేల మార్కు దిగువకు చేరింది. 590 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌ 190 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.