నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): నేడు కూడా స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 190 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 60 పాయింట్ల నష్టంలో నిఫ్టీ కొనసాగుతుంది. మరోవైపు రూపాయి పతనం కొనసాగుతుంది.