దిగ్విజయ్‌సింగ్‌ తో రాష్ట్ర నేతల భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు వట్టి వసంతకుమార్‌, ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.