రూపాయి పతనంపై స్పందించిన ప్రధాని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి పతనంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పందించారు. ప్రస్తుతం క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ప్రధాని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి దేశీయ కారణాలను కూడా తిరస్కరించలేమని ఆయన తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితిపౌ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని ప్రటకన చేయనున్నారు.