లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

ఢిల్లీ,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంలో ఉండగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.