సురవరం సుధాకర్‌రెడ్డితో దిలీప్‌కుమార్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌ రెడ్డితో టీఆర్‌ఎల్డీ నేతలు, ఎమ్మెల్యే దిలీప్‌కుమార్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సురవరంకు వినతి పత్రం అందజేశారు.