భత్కల్‌ కస్టడీ కోరనున్న కర్ణాటక పోలీసులు

బెంగళూరు,(జనంసాక్షి): కర్ణాటక పోలీసులు కూడా ఉగ్రవాది యాసిస్‌ భత్కల్‌ కస్టడీ కోరనున్నారు. బెంగళూరులో జరిగిన ఉగ్రవాదుల గురించి అతడిని ప్రశ్నించడానికి కస్టడీ కోరుతామని, అయితే అందుకు సమయం పడుతుందని కర్ణాటక డీజీపీ తెలిపినట్లు సమాచారం.