లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం మూడు గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల ఆందోళన కొనసాగింది. దాంతో స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.