కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు పూర్తయిన వాదనలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు ఆంధ్రప్రదేశ్‌, కర్టాటక,మహారాష్ట్ర ప్రభుత్వాల వాదనలు పూర్తయ్యాయి. మూడు రాష్ట్రాల వాదనలను విన్న జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలో ట్రిబ్యునల్‌ తీర్పును రిజర్వులో పెట్టింది.