నిర్భయ కేసులో వెలువడిన తొలితీర్పు

ఢిల్లీ,(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ అత్యాచార ఘటన నిర్భయ కేసులో తొలి తీర్పు వెలువడింది. మైనర్‌ నిందితుడిని దోషిగా జువైనల్‌ జస్టిస్‌ బోర్డు నిర్ధారించింది. అత్యాచారం, హత్య అభియోగాలపై నిందితుడిని దోషఙగా బోర్డు నిర్ధరణ చేసింది. మైనర్‌ నిందితుడికి బోర్డు మూడేళ్ల జైలుశిక్ష విధించింది.