గాలి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏఎంసీ కేసులో బెయిల్‌ పిటిషన్‌ విచారణ పూర్తయిన తర్వాత ఓఎంసీ కేసును పరిశీలిస్తామని కోర్టు చెప్పింది.