మొయిలీ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రధాని మన్మోహన్సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పెట్రోల్ బంకులు రాత్రి వేళ మూసివేయాలని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ లోక్సభలో ప్రతిపాదించారు. మొయిలీ ప్రతిపాదనను ప్రధాని మన్మోహన్సింగ్ తిరస్కరించారు. పెట్రోల్ బంక్లు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసివేయాలని మొయిలీ ప్రతిపాదించారు