రాష్ట్రపతి భవన్‌ వద్ద కారులో మంటలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రపతి భవన్‌ వద్ద కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఇంకా చేరుకోలేదు.