రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన వామపక్ష ఎంపీలు
ఢిల్లీ,(జనంసాక్షి): పెట్రోల్ ధర పెంపును నిరసిస్తూ తృఫమూల్ కాంగ్రెస్, వామపక్ష ఎంపీలు ఈ రోజు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
ఢిల్లీ,(జనంసాక్షి): పెట్రోల్ ధర పెంపును నిరసిస్తూ తృఫమూల్ కాంగ్రెస్, వామపక్ష ఎంపీలు ఈ రోజు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.