ఢిల్లీ హైకోర్టుగా సీజేగా రమణ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఉదయం రమణకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం విదితమే.