ఫైళ్ల గల్లంతుపై ప్రధాని సమాధానం చెప్పాలి : సుష్మాస్వరాజ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు స్కాం ఫైళ్ల గల్లంతుపై ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ సమాధానం చెప్పాలని బీజేపీ ఎల్పీ నేత సుష్మాస్వరాజ్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేశారు.