మళ్లీ వాయిదా పడిన లోక్సభ
ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభ మళ్లీ వాయిదా పడింది. సభలో విపక్షసభ్యులు ఆందోళనలతో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.
ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభ మళ్లీ వాయిదా పడింది. సభలో విపక్షసభ్యులు ఆందోళనలతో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.