నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్టు భారీ నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ రోజు మళ్లీ పతనం బాట పట్టింది. ప్రస్తుతం ఇది రూ.68 ఉంది. దాని ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై పడడంతో సెస్సేక్స్‌ 649 పాయింట్లు, 209 పాయింట్ల నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.