పింఛన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ : పింఛన్ల బిల్లు ఎగువ సభ ఆమోదం పొందింది. ఈ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించగా రాజ్యసభ ఈ రోజు ఆమోదించింది.