బెంగళూరులో భారీ దోపిడి

కర్ణాటక : బెంగళూరు రాజరాజేశ్వరీ నగర్‌లో 10కిలోల బంగారం, రూ.6లక్షల నగదును దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారు. భెల్‌ కాంప్లెక్స్‌లోని ఐఐఎఫ్‌ఎల్‌ కార్యాలయంలో సిబ్బందిని దుండగులు తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు.