ముజఫర్‌నగర్‌లో కుదుట పడుతున్న పరిస్థితి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి కుదుట పడుతోంది. ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 47 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ముజఫర్‌నగర్‌ జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇవాళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ పర్యటించనున్నారు.