చంద్రబాబుతో అసోం మాజీ సీఎం భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో అసోం మాజీ ముఖ్యమంత్రి పుపుల్‌ కుమార్‌ మహంత భేటీ అయ్యారు.