శరద్‌యాదవ్‌తో చంద్రబాబు బృందం భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌పార్టీ వైఖరితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వివిధ జాతీయపార్టీల నేతలను కలిసి వివరించేందుకు చంద్రబాబుతో పాటు ఆపార్టీ నేతలు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.