రపు అమెరికా పర్యటనకు బయలుదేరనున్న ప్రధాని
ఢిల్లీ : ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం అమెరికా పర్యటనకు బయల్దేరనున్నారు.ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చర్చలు జరుపనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణసభ సమావేశంలో పాల్గొంటారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్తోనూ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.