భారత చలనచిత్ర శతవసంతాల ముగింపు వేడుక ప్రారంభం

చన్నై : చెన్నైలో జరుగుతున్న భారత చలనచిత్ర శతవసంతాల వేడుకల ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు అమితాబ్‌బచ్చన్‌ ,రేఖ హాజరయ్యారు.