విటమిన్‌ మాత్రలు వికటించి విద్యార్థుల అస్వస్థత

ఒడిశా : పూరీ జిల్లాలోని చిలిక, నూపాడలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చిన్నారులకు విటమిన్‌ మాత్రలను పంపీణీ చేశారు. 300 మందిచిన్నారులకు మాత్రలను పంపిణీ చేయగా వారిలో 177 మంది చిన్నారులు తీవ్రమైన వాంతులు,విరేచనాలు, కడుపునొప్పితో ఆస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం 117 మందిని పూరీలోని ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా కలెక్టర్‌ నభాకుమార్‌ తెలిపారు.