తెలంగాణ నోట్‌ రెడి :దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై నోట్‌ సిద్దమైందని …త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందుకు రానుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నోట్‌ను కేబినేట్‌ ఆమోదించిన తర్వాత అసెంబ్లీకి పంపుతామని ఆయన తెలిపారు.