చొరబాటు యత్నాన్ని భగ్నం చేసిన సైన్యం
జమ్మూకాశ్మీర్ : జమ్మూకాశ్మీర్ కేరస్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద ప్దె చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది.దాదాపు 30మంది తీవ్రవాదులను భద్రతా దళాల ఉచ్చులో చిక్కినట్లు తెలుస్తొంది. సెప్టెంబర్ 24 నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పది,పన్నెండు మంది మిలిటెంట్ల మృతదేహాలు కనిపించినట్లు జవాన్లు పేర్కొన్నారు.