ముంబైలో కూలిన ఐదంతస్థుల భవనం

ముంబయి : ముంబయి డాక్‌యార్డు రోడ్డులోని ఐదు అంతస్థుల భవనం కుప్ప కూలింది. భవనం శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.