సిరియాకు మళ్లీ ఐరాస తనిఖీ బృందం

సిరియా: ఐక్యరాజ్యసమితి రసాయన ఆయుధ తనిఖీ బృందం మళ్లీ సిరియా చేరుకుంది.ఈ బృందం మార్చినెల 19న ఖాన్‌ అల్‌ అసాల్‌ పట్టణంపై జరిగిన రసాయన ఆయుధ దాడిపై దర్యాప్తు జరుపుతుంది.స్వీడన్‌ నిపుణుడు ఆకే సెల్‌స్టామ్‌ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.