ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కుంది. సుప్రీంకోర్టు

ఢిల్లీ : సుప్రీంకోర్టు ఈ రోజు ఓటర్లకు సంభందించి సంచలన తీర్పునిచ్చింది. ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. ఈవీఎంలలో నెగెటివ్‌కు బటన్‌ కేటాయించాలని ఈసీకి ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని తన తీర్పులో కోర్టు తెలిపింది.