ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మధ్యాహ్నాన్నానికి వాయిదా వేసిన హైకోర్టు

న్యూఢిల్లీ : ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మధ్యాహ్నాన్నానికి వాయిదా పడింది. శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టుకు ఏపీఎన్జీవోలు ,సీమాంధ్ర సచివాలయ పోరం ,పిటిషనర్‌ ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ సర్వీస్‌, మున్సిపల్‌ శాఖ ఉద్యోగులతో పాటు మరికొంతమంది రాతపూర్వకంగా వాదనలు సమర్పించారు.మధ్యాహ్నాం ఒంటిగంటలోగా మిగతావారు రాతపూర్వక వాదనలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.