సీబీఐ కోర్టుకు చేరుకున్న లాలూ ప్రసాద్ యాదవ్
రాంచి : దాణా కుంభకోణంలో కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపధ్యంలో ఆర్జేడీ ఆధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.
రాంచి : దాణా కుంభకోణంలో కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపధ్యంలో ఆర్జేడీ ఆధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.